Thursday, March 12, 2020

ఏంటీ అరాచకం.. ఇంత హింసా.. అలాంటి ఒక్క అధికారి ఉన్నా పరిస్థితి మరోలా ఉండేది : పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ,జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ,జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంత హింస మునుపెన్నడూ చూడలేదన్నారు. బెదిరింపులతో అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39IMidG

Related Posts:

0 comments:

Post a Comment