ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ,జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ,జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంత హింస మునుపెన్నడూ చూడలేదన్నారు. బెదిరింపులతో అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39IMidG
ఏంటీ అరాచకం.. ఇంత హింసా.. అలాంటి ఒక్క అధికారి ఉన్నా పరిస్థితి మరోలా ఉండేది : పవన్ కల్యాణ్
Related Posts:
క్రేజీగా కేజ్రీవాల్ చెంప పగులగొట్టింది ఇతనే: క్రేజ్ కోసమేనట!న్యూఢిల్లీ: ఈ ఫొటోలో కొంటెగా నవ్వుతూ కనిపిస్తోన్న ఈ వ్యక్తి పేరు సురేష్. ఢిల్లీ నివాసి. ఈ నెల 4వ తేదీన ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశ రాజధానిలో మ… Read More
అది ఫ్యామిలీ హాలీడే కాదు : ఆఫిషీయల్ టూరే, నేవీ మాజీ కమాండర్న్యూఢిల్లీ : ఎన్నికల వేళ అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ మధ్య విమర్శలు హద్దులు దాటుతున్నాయి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఐఎన్ఎస్ విరాట్ నౌకలో పార్టీ చేస… Read More
రవిప్రకాశ్కు పోలీసుల నోటీసులు, విచారణకు రావాలని ఆదేశంహైదరాబాద్ : టీవీ 9 ఛానెల్ నిర్వహణకు సంబంధించి కొన్ని పత్రాలు కనిపించడం లేదని, మరికొన్ని ఫోర్జరీకి గురయ్యాయని అలంద మీడియా కార్యదర్శి కౌశిక్ రావు ఇచ్చిన… Read More
తప్పుడు వార్తలు ప్రచారం చేసిన మీడియాకు ధన్యవాదాలు .. నన్నెవరూ అరెస్ట్ చెయ్యలేరు .. రవి ప్రకాష్టీవీ9 రవి ప్రకాష్ పై వస్తున్న ఆరోపణలు , రెండు రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చెప్పారు టీవీ 9 సిఈవో రవి ప్రకాష్… Read More
నంద్యాలకు పవన్ కల్యాణ్: పోలింగ్ తరువాత తొలిసారి..జనంలోకి!అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ నెలరోజుల తరువాత జనంలోకి రానున్నారు. శనివారం ఆయన కర్నూలు జిల్లా నంద్యాలకు వెళ్లనున్నారు. కిందటి నెల 11… Read More
0 comments:
Post a Comment