కరోనా మహమ్మారి కాటుకు ప్రపంచ వ్యాప్తంగా చనిపోయినవారి సంఖ్య 4,640కు పెరిగింది. మన దేశంలోనూ వైరస్ వేగంగా విస్తరిస్తున్నది. గురువారం నాటికి మన దగ్గర 73 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇవాళ కరోనాపై లోక్ సభలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xph9gT
73కు చేరిన కరోనా కేసులు.. దేశమంతటా ప్రభావం.. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోన్న మరణాలు
Related Posts:
స్వతంత్ర భారత్లో తొలి ఉగ్రవాది హిందూ: అగ్గి రాజేసిన లోకనాయకుడుతమిళనాడు: ప్రముఖ నటుడు మక్కల్ నీది మయమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ హిందూత్వ పార్టీలపై విరుచుకు… Read More
పదో తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి.. జగిత్యాల టాప్, హైదరాబాద్ లాస్ట్హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ కమిషనర్ జనార్ధన్ రెడ్డి ఫలితాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా మొదటిస్థానంలో నిలవగా.. హైద… Read More
అద్యాపకులకు బెత్తం చూపిస్తున్న ప్రభుత్వం..! విధులకు హాజరు కాకపోతే కఠిన చర్యలే..!!హైదరాబాద్ : విధుల పట్ల నిర్లక్షం వహిస్తున్న అదికారుల పట్ల ప్రభుత్వం కొరడా ఝుళిపించేందుకు తెలంగాణ సర్కార్ సిద్దం అయ్యింది. నిన్న ప్రభుత్వ డాక్టర్లకు ద… Read More
చంద్రబాబు పిట్టల దొర , తుపాకీ రాముళ్ళను మించిపోయాడు... 30 సీట్లు కూడా రావన్న విజయసాయిట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడే విజయసాయిరెడ్డి చంద్రబాబు పిట్టలదొరలను, తుపాకీ రాముళ్ళను మించిపోయాడని ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ము… Read More
ఈవీఎం బటన్ ఎలా నొక్కాలని అడిగిన ఓటర్: నొక్కి చూపించిన ఏజెంట్చండీగఢ్: పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై బటన్లను ఎలా నొక్కాలో తెలియక తికమక పడ్డారు కొందరు ఓటర్ల… Read More
0 comments:
Post a Comment