Monday, December 30, 2019

ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన జననేతకు సలాం.. వీరాభిమానం చాటుకున్న మంత్రి కొడాలి నానీ

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొడాలి నానీ తనదైన శైలిలో ప్రశంసించారు. ఎంపీ గా మొదలైన రాజకీయ ప్రస్థానం ఎలా సాగిందో చెప్పి జగన్ మోహన్ రెడ్డికి జేజేలు పలికారు. సోషల్ మీడియా వేదికగా తన అభిమానాన్ని చాటుకున్న కొడాలి నానీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంపీగా రాజకీయాల్లో అడుగు పెట్టిన నాటి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39rXQlC

Related Posts:

0 comments:

Post a Comment