ఘజియాబాద్: ఉత్తర్ ప్రదేశ్లో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఆ ఇంట్లో నిద్రిస్తున్న వారు నిద్రలోనే కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఘజియాబాద్ లోని పట్టణంలో ఐదుగురు చిన్నారులు , 40 ఏళ్ల మహిళ ఉత్తరాంచల్ విహార్ కాలనీలోని ఓ ఇంట్లో ఆదివారం నిద్రకు ఉపక్రమించారు. ఓ వివాహ వేడుక నిమిత్తమై ఇద్దరి చిన్నారులను వారి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZyOqjU
Monday, December 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment