న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలు, విధ్వంసం వల్ల భారతీయ రైల్వేకు రూ. 80 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించిందని రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వారిని గుర్తించి వార వారి నుంచి ఆ మొత్తం వసూలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. citizenship
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZHCIU3
సీఏఏ నిరసనలు: నష్టాన్ని వారి నుంచే వసూలు చేస్తాం: రైల్వే బోర్డ్ ఛైర్మన్
Related Posts:
మైకేల్ జాక్సన్ 1996లో ముంబయిలో చేసిన షోకు శివసేన ప్రభుత్వం ఇప్పుడు పన్ను రాయితీ ఎందుకు ఇచ్చింది?1996లో మైకేల్ జాక్సన్ ముంబయిలో ఒక షో ఇచ్చాడు. కిక్కిరిసిన ప్రేక్షకులు మధ్య నిర్వహించిన ఇది మైకేల్ జాక్సన్ భారత్లో చేసిన ఏకైక షోగా నిలిచింది. నవంబర్ … Read More
కేరళ సర్కార్ కఠిన ఆంక్షలతో..హుబ్లీ అయ్యప్ప స్వామి ఆలయంకు భక్తుల తాకిడిహుబ్లీ: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంను దర్శించుకునేందుకు కేరళ ప్రభుత్వం పలు ఆంక్షలు విధించడంతో చాలామంది భక్తులు ఈ సారి శబరిమలకు వెళ్లకూడదని నిర్ణయించుకు… Read More
కోవిషీల్డ్ వ్యాక్సిన్.. మూడు కంటైనర్లలో: తరలిన తొలి బ్యాచ్..ఫస్ట్ ఫ్లైట్ అక్కడికేముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి బ్యాచ్.. రాష్ట్రాలకు తరలింది. మహారాష్ట్ర పుణేలో గల సీరమ్ ఇ… Read More
డొనాల్డ్ ట్రంప్ రాజీనామా?: అభిశంసనకు ముందే: పదవీకాలం ముగిసినట్టు వెల్లడి: ఊహించని ట్విస్టులువాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతోన్నాయి. వాషింగ్… Read More
వ్యాక్సిన్పై మోదీ సంచలనం -ఖర్చు కేంద్రానిదే -సీఎంలకు ప్రధాని భరోసా -నేతలు ఎగబడొద్దని వార్నింగ్దేశంలో కరోనా మహమ్మారిని నియంత్రించే దిశగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆరంభమైంది. వ్యాక్సిన్ కు సంబంధించి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోద… Read More
0 comments:
Post a Comment