లక్నో: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్తర ప్రదేశ్ తూర్పు ప్రాంత పార్టీ ఇన్ ఛార్జి ప్రియాంకా గాంధీ వాద్రాకు షాక్ ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంపై ప్రయాణం సాగించినందుకు భారీగా చలానాను విధించారు. ఈ చలానా విలువ 6,300 రూపాయలు. ప్రియాంకా గాంధీ కూర్చున్న స్కూటర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2suImwD
Sunday, December 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment