Sunday, March 1, 2020

విశాఖలో చంద్రబాబుకు వైసీపీ స్వాగతం.. కండిషన్ పెట్టిన వంశీకృష్ణ.. మంత్రి అవంతి స్థానికతపై రగడ

‘‘తెలంగాణ కోసం గొంగళి పురుగునైనా ముద్దు పెట్టుకుంటా''అంటూ ఉద్యమ సంయంలో కేసీఆర్ చెప్పిన మాటలు తెలుగు ప్రజలకు బాగా గుర్తే. ఇప్పుడు ఏపీలో అధికార పార్టీ వైసీపీ కూడా దాదాపు కేసీఆర్ ఫార్ములాను ఫాలో అవుతున్నట్లుంది. విశాఖపట్నంలో చంద్రబాబుపై దాడి, అరెస్టు వివాదాస్పదమైన నేపథ్యంలో విశాఖ సిటీ వైసీపీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uLXXcq

Related Posts:

0 comments:

Post a Comment