హైదరాబాద్ : టీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంతా తానై వ్యవహరిస్తూ పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు. ఆ క్రమంలో పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహాక సమావేశాలకు శ్రీకారం చుట్టారు. గులాబీ దండుకు కలిసొస్తున్న కరీంనగర్ వేదికగా తొలి సభ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డుమార్గాన హైదరాబాద్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UolWpI
హైదరాబాద్ నుంచి కరీంనగర్ దాకా.. అడుగడుగునా నీరాజనం.. కేటీఆర్ కు ఘన స్వాగతం
Related Posts:
మోడీ ప్రభుత్వం హక్కులను హరిస్తోంది: భారత్ బంద్న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం ట్రేడ్ యూనియన్ బిల్లు 2018 ద్వారా ప్రభుత్వ కార్మికుల హక్కులను హరిస్తోందని ఆరోపిస్తూ పలు కార్మిక సంఘాలు భారత్ బంద్క… Read More
జగన్కు ఆదిశేషగిరిరావు షాక్, ఎటువైపు?: వారంతా జనసేన వైపు చూస్తున్నారు కానీ!గుంటూరు: సార్వత్రిక ఎన్నికలకు ముందు నేతలు పార్టీలు మారుతున్నారు. ఇప్పటికే బీజేపీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కమలంను వీడి జనసేనలోకి వెళ్తా… Read More
ఫ్యాన్ సూసైడ్స్కు బ్రేక్... సరికొత్త పరిష్కారంక్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు నిండుప్రాణాలు బలిగొంటున్నాయి. ప్రతి సమస్యకు పరిష్కారం కూడా ఉంటుందనే విషయం మరచిపోయి చాలామంది బలవన్మరణాలకు పాల్పడుతున్న… Read More
జగన్ పై పోటీకి సై : పులివెందుల బరిలో ఆయనే..!కడప జిల్లాలో జగన్ కు చెక్ పెట్టాలనే లక్ష్యం నెరవేరుతుందా. కడప జిల్లాలో జగన్ కు గత ఎన్నికల్లో రాజంపేట మిన హా మిగిలిన అన్ని సీట్లు దక్కాయి.… Read More
జగన్ సమరనాదం : బస్సు యాత్రకు ముమూర్తం ఫిక్స్ : ఇక..ఏపి నడిబొడ్డు నుండే..!వైసిపి అధినేత జగన్ ఎన్నికల సమరశంకం పూరిస్తున్నారు. ఇచ్ఛాపురం వేదికగా పాదయాత్ర ముగింపు సభలో జగన్ 2019 ఎన్నిలకు సమరనాదం మోగించనున్నారు. … Read More
0 comments:
Post a Comment