హైదరాబాద్ : టీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంతా తానై వ్యవహరిస్తూ పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు. ఆ క్రమంలో పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహాక సమావేశాలకు శ్రీకారం చుట్టారు. గులాబీ దండుకు కలిసొస్తున్న కరీంనగర్ వేదికగా తొలి సభ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డుమార్గాన హైదరాబాద్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UolWpI
Wednesday, March 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment