హైదరాబాద్: ఢిల్లీలో ఇటీవల చెలరేగిన అల్లర్లపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. గచ్చిబౌలిలోని ఐఎస్బీలో ఏర్పాటు చేసిన ‘ఐడియాస్ ఫర్ ఇండియా-2020' ఐఎస్బీ పాలసీ కాంక్లేవ్ను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో దూసుకెళ్తున్న భారత్ వైపు ప్రపంచం మొత్తం చూస్తోందని అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PCUEvk
ఆ రెండే ఢిల్లీ అల్లర్లకు ఆజ్యం పోశాయి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Related Posts:
నా తండ్రి మృతికి మీదే బాధ్యత, అంతా మీ వల్లే: పవన్ కళ్యాణ్పై మంత్రి కిడారి శ్రవణ్విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఏపీ మంత్రి కిడారి శ్రవణ్ గురువారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి కిడారి సర్వేశ్వర రావు, సోమల మృతికి సీఎం … Read More
కారు గుర్తువల్లే ఓడిపోయా, దానిని తొలగించండి: టీఆర్ఎస్కు గద్వాల అభ్యర్థి షాక్హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో కారు గుర్తుకు పడాల్సిన ఓట్లు పడ్డాయని, అందుకే తమ పార్టీ 88 సీట్ల వద్ద ఆగిపోయిందని, ట్రక్కు … Read More
టిడిపిలోకే వంగవీటి రాధా : ముహూర్తం ఖరారు : 26వ తేదీ సాయంత్రం బాబు సమక్షంలో..!వంగవీటి రంగా తనయుడు రాధా టిడిపి ఎంట్రీ ముమూర్తం ఖరారైంది. తాజాగా రాధా మీడియా సమావేశంలో తన భవిష్య త్ రాజకీయం గురించి స్పష్టత ఇవ్వలేదు. ఏ పార… Read More
ఇండియా టుడే సర్వే: బీజేపీకి ఓటమి తప్పదు, జగన్-కేసీఆర్ కలిసినా మోడీని కాపాడలేరు?అమరావతి/న్యూఢిల్లీ: ఇండియా టుడే - కార్వీ ఇన్సైట్స్ 'మూడ్ ఆఫ్ ది నేషన్' పేరుతో ప్రీపోల్ సర్వే నిర్వహించింది. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రం… Read More
ఎన్నికలు వస్తే కేంద్రంలో హంగ్: ఎన్డీఏకు 237..యూపీఏకు 166 స్థానాలున్యూఢిల్లీ: ఇండియా టుడే- కార్వీ ఇన్సైట్స్ 'మూడ్ ఆఫ్ ది నేషన్' పేరుతో ప్రీ పోల్ సర్వే చేశాయి. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే 99 స్థానాలు కో… Read More
0 comments:
Post a Comment