Thursday, March 7, 2019

సీఎంతో చర్చలు, అసంతృప్తి ఎమ్మెల్యేల రాజీనామాలపై క్లారిటీ, హైకమాండ్, సిద్దూకు చెప్పాం!

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి ఎమ్మెల్యేలతో భేటీ అయ్యి సుధీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి ఎమ్మెల్యేలు రమేష్ జారకిహోళి (మాజీ మంత్రి), మహేష్ కుమటళ్ళి, బి. నాంగ్రేంద్రతో ముఖ్యమంత్రి కుమారస్వామి చర్చలు జరిపారు. ఇప్పటికే హైకమాంద్ తో పాటు సిద్దూకు మా సమస్యలు గురించి చెప్పామని అసంతృప్తి ఎమ్మెల్యేలు అంటున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tUoLDl

Related Posts:

0 comments:

Post a Comment