ఏపిలో తుది ఓటర్ల జాబితా విడుదల అయింది. ఎన్నికలు సమీపిస్తన్న వేళ.. సవరణల అనంతరం ఈ జాబితా ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపిలో 25 లోక్సభ..175 అసెంబ్లీ నియోజకవర్గాల ఆధారంగా ఒటర్లు లిస్టును ప్రచురించింది. అయితే, ఈ సారి ఎన్నికల జాబితాలో సవరణల తరువాత కొత్తగా చేరిన ఓటర్లు 21.24 లక్షలు కాగా, 18-19
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D5at8d
ఏపిలో భారీగా యువ - నయా ఓటర్లు. ఎవరి మద్దతు ఎవరికి :ఏపి లో మొత్తం 3.69 కోట్ల ఓట్లు ..!
Related Posts:
లోకసభ ఎన్నికలు 2019: నిజామాబాద్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి1952లో ఏర్పడ్డ నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట అని చెప్పొచ్చు. 1952-91 వరకు వరుసగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం విశే… Read More
ఏపీలో ప్రచారాలే టార్గెట్ .. చైన్ స్నాచర్ల హల్ చల్ .. కేఏ పాల్, షర్మిలకు కేటుగాళ్ళ షాక్ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంటే సందట్లో సడేమియా అంటూ చైన్ స్నాచర్లు చేతివాటం చూపిస్తున్నారు. ఇక ఏకంగా ప్రచారం నిర్వహిస్తున్న నేతల సొమ్ములనే కాజ… Read More
నలుగురు ఉగ్రవాదులు హతంశ్రీనగర్ : జమ్ముకాశ్మీర్ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. పుల్వామా జిల్లా లాసీపొర ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య సోమవారం తెల్లవారుజామున ఎ… Read More
టుడే స్పెషల్: జగన్ అడ్డాలోకి చంద్రబాబు : పవన్ ఆశల సౌధం లో జగన్ : ఇదీ అసలు కిక్కంటే..!ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రచారంలో ఒకరికి మరొకరు ధీటుగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇదే సమయం లో ప్రధాన పార్టీల అధినేతల ప్రచార పర్వం… Read More
లోకసభ ఎన్నికలు 2019: మహబూబ్నగర్ నియోజకవర్గం గురించి తెలుసుకోండితెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ స్థానం నుంచి గెలుపొందిన వారు జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర… Read More
0 comments:
Post a Comment