ఏపి రాజకీయాల్లో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల షెడ్యూల్ కు సమయం దగ్గర పడుతుండటం తో అధికార పార్టీలో హడావుడి మొదలైంది. సుదీర్ఘ పాదయాత్ర చేసిన జగన్ ప్రకటించిన ప్రజాకర్షక వరాలను అధికా రంలో ఉండగానే అమలు చేసి జగన్ కు ఛాన్స్ ఇవ్వకూడదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందులో భాగంగా నే..పెన్షన్లను పెంచిన చంద్రబాబు...ఇతర ప్రకటన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D5GtsK
Saturday, January 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment