ఆప్ఘనిస్తాన్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కాబూల్లో గల గురుద్వారాపై ఉగ్రవాదులు దాడి చేశారు. బుధవారం ప్రార్థనలు చేస్తుండగా దాడికి తెగబడ్డారు. ఉగ్రవాదుల దాడిలో 25 మంది సిక్కులు చనిపోయారు. వీరిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఉగ్రవాదులు దాడి చేయడంతో.. భద్రతా సిబ్బంది కూడా ధీటుగానే స్పందించారు. కానీ పదుల సంఖ్యలో సిక్కులు మాత్రం నెలకొరిగారు. ఘటనా జరిగిన సమయంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xtfQxp
గురుద్వారాలో కాల్పుల మోత, చిన్నారులు సహా 25 మంది మృతి, 150 మంది వరకు...
Related Posts:
పులివెందులలో ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు మహిళా కూలీలు మృతి,ఆరుగురికి గాయాలు...కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు,జీపు,మున్సిపాలిటీ ట్రాక్టర్ ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగు… Read More
ఎస్ఈసీగా నిమ్మగడ్డ చివరి రోజు: ఏం చేయబోతున్నారు?: నీలం సాహ్నీకి బాధ్యతల అప్పగింతఅమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం బుధవారం నాటితో ముగియనుంది. 2016లో అప్పటి చంద్రబాబు నాయుడి ప… Read More
Vakeel Saab: పవన్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్... వకీల్ సాబ్కు షాకిచ్చిన హైదరాబాద్ పోలీసులు...పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్'కు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్కు అనుమతి నిరాకరించారు. ఏప్రిల్ 3న యూసుఫ్గూడలోని పోల… Read More
కరోనా వ్యాక్సిన్ వేసుకున్నా గానీ: ముఖ్యమంత్రి భార్యకు సోకిన వైరస్: ఆసుపత్రిలోముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ కల్లోలాన్ని కొనసాగిస్తూనే ఉంది. కొద్దిరోజులుగా వేల సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. మంగళవారం … Read More
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి తెలంగాణ ఫైర్బ్రాండ్: నాడునిప్పు రాజేసి..!తిరుపతి: తెలంగాణ రాజకీయాల్లో ఫైర్బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, కరీంనగర్ లోక్సభ సభ్యుడు బండి సంజయ్.. తిర… Read More
0 comments:
Post a Comment