తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్యాత్మికత,భక్తి భావం గురించి అందరికీ తెలిసిందే. దైవాన్ని ఆయన ఎక్కువగా నమ్ముతారు. శ్రీ తిదండి చినజీయర్ స్వామిని ఎక్కువగా అభిమానిస్తారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో ఉన్న చినజీయర్ ఆశ్రమానికి గురువారం(మే 28) సాయంత్రం ఆయన వెళ్లనున్నారు. మర్యాదపూర్వకంగా చినజీయర్తో భేటీ కానున్న కేసీఆర్.. మే 29న ప్రారంభించనున్న కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవానికి ఆయన్ను ఆహ్వానించనున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36FHVPJ
రెండు భారీ యాగాలకు కేసీఆర్ ప్లాన్.. సాయంత్రం చినజీయర్ వద్దకు..
Related Posts:
ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నిమిషాల్లోనే కశ్మీర్లో కాల్పులు : మిలిటెంట్ టాప్ కమాండర్ జకీర్ హతంశ్రీనగర్ : సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయో లేదో కశ్మీర్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. భద్రతాదళాలు స్పందించి … Read More
భగవంతుడి ప్రార్థనల కన్నా పరోపకారమే మిన్న ?పరోపకారం మిధం శరీరం అన్నారు పెద్దలు వాస్తవానికి మనం భగవంతున్ని ప్రార్ధించేప్పుడు ఏదైనా కోరిక కోరితే పరిపూర్ణంగా మనకే కావాలని కోరుకుంటాము. అందరి కంటే ప… Read More
దక్షిణాదిలో బీజేపీని పూర్తిగా నిలువరించిన మూడు రాష్ట్ర్రాలు..దేశవ్యాప్తంగా సీట్ల ప్రభంజనంలో దూసుకుపోతుంది బీజేపీ. ఈనేపథ్యంలోనే 50 సంవత్సరాల చరిత్రను బీజేపీ తిరగరాసింది. 1971 లో కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ హాయం… Read More
బాలయ్య గెలిచారు..ఇద్దరు అల్లుళ్లూ పరాజయం పాలయ్యారు!అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంది. ఇప్పట్లో కోలుకోలేనంతగా దారుణ పరాజయాన్ని చవి… Read More
ఇంట్లో ఉంది 9 మంది, పడింది 5 ఓట్లు : బోరునవిలపిస్తోన్న అభ్యర్థిచండీగఢ్ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే .. కాంగ్రెస్ పార్టీ అంతర్మథన పడుతోంది. కానీ పంజాబ్ కు చె… Read More
0 comments:
Post a Comment