Wednesday, May 27, 2020

రెండు భారీ యాగాలకు కేసీఆర్ ప్లాన్.. సాయంత్రం చినజీయర్ వద్దకు..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్యాత్మికత,భక్తి భావం గురించి అందరికీ తెలిసిందే. దైవాన్ని ఆయన ఎక్కువగా నమ్ముతారు. శ్రీ తిదండి చినజీయర్ స్వామిని ఎక్కువగా అభిమానిస్తారు. శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌లో ఉన్న చినజీయర్ ఆశ్రమానికి గురువారం(మే 28) సాయంత్రం ఆయన వెళ్లనున్నారు. మర్యాదపూర్వకంగా చినజీయర్‌తో భేటీ కానున్న కేసీఆర్.. మే 29న ప్రారంభించనున్న కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవానికి ఆయన్ను ఆహ్వానించనున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36FHVPJ

0 comments:

Post a Comment