ఏపీలో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. లాక్ డౌన్ విరామ సమయంలో ఉదయం షాపింగ్ కోసం ప్రజలు విపరీతంగా ఎగబడుతున్న కారణంగా కరోనా సోకకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వీటి ప్రకారం ఇకపై ఉదయం షాపింగ్ చేసే వారు నిర్ణీత గళ్లు క్యూలైన్లలో ఉండి కొనుగోళ్లు జరపాల్సి ఉంటుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dvPtYc
కరోనా భయాలు - ఏపీలో నిత్యావసరాల షాపింగ్ మరింత కఠినం .. గళ్లు, క్యూ లైన్లలోనే కొనుగోళ్లకు అనుమతి..
Related Posts:
TSRTC STRIKE:రెండోరోజుకి చేరిన కూనమనేని దీక్ష, మద్దతు తెలిపిన టీడీపీ, వీహెచ్..ఆర్టీసీ కార్మికుల సమ్మె 23వ రోజుకు చేరింది. కార్మికుల సమ్మెకు మద్దతుగా సబ్బండ వర్గాలు మద్దతు తెలుపుతున్నాయి. సీపీఐ పార్టీ కార్యాలయంలో కూనమనేని సాంబశివ… Read More
దీపావళి ఆఫర్: రూ. 1కే షర్ట్, రూ. 10కే నైటీ, జనం బారులుచెన్నై: పండగలు వచ్చాయంటే వినియోగదారులను ఆకట్టుకునేందుకు వ్యాపారులు ఆఫర్లు ప్రకటించడం సాధారణ విషయమే. ముఖ్యంగా వస్త్ర వ్యాపారులు పోటీ పడి మరీ ఆఫర్లను ప్… Read More
వైసీపీలో చేరనున్న బాలకృష్ణ ఆప్తమిత్రుడు: ముహూర్తం చూసుకుంటున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యేఒంగోలు: తెలుగుదేశం పార్టీకి మరో విఘాతం. కృష్ణాజిల్లా గన్నవరం శాసన సభ్యుడు వల్లభనేని వంశీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపులు సారించిన నేపథ్యంలో.. … Read More
గులాబీ నుండి తెలుపుకు మారిన టీఎమ్యూ జెండాతెలంగాణ రాష్ట్ర సమితికి అనుబంధంగా ఉన్న తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆర్టీసీ అనుబంధ విభాగం తన జెండా రంగును మార్చుకుంది. ఇప్పటి వరకు ఉన్న గులాబి రంగును తొలగి… Read More
ఏపీలో గన్నవరం హీట్: కార్యకర్తలతో యార్లగడ్డ భేటీ, ఇటు వంశీ కూడా..ఏపీలో గన్నవరం రాజకీయాలు కాకరేపుతున్నాయి. గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నేత వల్లభనేని వంశీమోహన్ సీఎం జగన్ను కలవడంతో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. వంశీ … Read More
0 comments:
Post a Comment