Saturday, February 22, 2020

మహామేత-యువమేత! YSPappubatch.: వైఎస్సార్, వైఎస్ జగన్‌పై లోకేష్ ఘాటు విమర్శలు

అమరావతి: గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అక్రమాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ ఏపీ సర్కారు తీరుపై ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. అధికార వైసీపీ మసే: గుడ్డి ప్రభుత్వానికి అమరావతిలో ఏదీ కనిపించదు: నారా లోకేష్ సవాల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37O0FLR

Related Posts:

0 comments:

Post a Comment