Saturday, February 22, 2020

విశాఖ రాజధానిగా నో అన్న నేవీ? జగన్ కు హెచ్చరికలు జారీ చేసిందా?

ఏపీ సీఎం జగన్ మోఃన్ రెడ్డి విశాఖ ను పరిపాలనా రాజధానిగా మార్చాలని, అక్కడ నుండి పాలన సాగించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఏపీలో ఉగాది నుండి విశాఖ వేదికగా పాలన సాగించాలని చూస్తున్న సీఎం జగన్ కు నేవీ షాక్ ఇచ్చిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత బోండా ఉమా. ఇప్పుడు ఆయన వ్యాఖ్యల నేపధ్యంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wwiSk2

Related Posts:

0 comments:

Post a Comment