Wednesday, January 1, 2020

మూడు రాజధానులు మంచిదే, రాజధానితో 10 శాతం ప్రజలకే మేలు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

నవ్యాంధ్ర రాజధాని అమరావతి మార్పుపై ఏపీలో నిరసనలు పెల్లుబికుతున్నాయి. గత 15 రోజులుగా రైతులు, టీడీపీ శ్రేణులు ఆందోళనతో కదం తొక్కాయి. మరోవైపు రాజధాని మార్పు గురించి మంత్రులు తలో మాట అంటున్నారు. మూడు రాజధానుల ఆలోచన మంచిదేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాజధానితో 10 శాతం ప్రజలకే మేలు జరుగుతుందని చెప్పారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rJnAZK

Related Posts:

0 comments:

Post a Comment