Tuesday, May 7, 2019

ఎయిర్‌పోర్టులో నోట్ల కట్టలు సీజ్.. మూడేళ్లలో అదే పెద్ద మొత్తం

హైదరాబాద్‌ : అక్రమంగా తరలిస్తున్న కిలోలకొద్దీ బంగారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడుతోంది. విదేశాల నుంచి వచ్చే వారు తమ వెంట అడ్డదారిలో బంగారం తీసుకొస్తూ కస్టమ్ అధికారుల కంటికి చిక్కుతున్నారు. ఆ క్రమంలో భారీగా నగదు పట్టుబడుతుండటం గమనార్హం. తాజాగా హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లడానికి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న థామస్ అనే వ్యక్తి దగ్గర 3

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LrQTJx

Related Posts:

0 comments:

Post a Comment