కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తోన్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమావారం తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించిన ఆయన.. అక్కడ ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి మాట్లాడారు. వారణాసి-ప్రయాగ్ రాజ్ ఆరులేన్ల హైవేను జాతికి అంకింతం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3odF7kx
రైతుల ఆందోళన: ఇక మీ ఇష్టమన్న ప్రధాని మోదీ -వాళ్లపై ఆగ్రహం -వారణాసిలో సభ, ప్రత్యేక పూజలు
Related Posts:
చేతులు లేకున్నా సడలని విశ్వాసం .. కాళ్ళతోనే రాస్తూ , క్రీడల్లో రాణిస్తూ ఓ యువకుడి ప్రస్థానంశారీరక బలం కన్నా సంకల్ప బలం గొప్పది అని నిరూపించాడు నిజామాబాద్ జిల్లాకు చెందిన 15 ఏళ్ళ కుర్రాడు . విధిరాతను ఎదురొడ్డి పోరాటం చేస్తున్నాడు . వైకల్యాన్న… Read More
ఏపీ శాసనమండలి రద్దు .. హస్తినలో పావులు కదుపుతున్న వైసీపీ .. పోటీగా ఢిల్లీ వెళ్లనున్న టీడీపీఏపీలో శాసనమండలి రద్దు అంశం రాజకీయ వేడి పుట్టిస్తుంది. ఒకపక్క అసెంబ్లీలో శాసనమండలి రద్దు చేస్తూ తీర్మానం చేసి పార్లమెంట్ కి పంపిన వైసీపీ సర్కార్ త్వరిత… Read More
ఏపీ అసెంబ్లీ, మండలి ప్రోరోగ్, వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ కోసం ఆర్డినెన్స్..?ఏపీ అసెంబ్లీ, శాసనమండలిని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రోరోగ్ చేశారు. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ జారీచేశారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లుల… Read More
శారీరక సుఖం కోసం ప్రియురాలికి టార్చర్, బ్లాక్ మెయిల్, వరుడి చేతికి సీక్రెట్ ఫోటోలు, ఆత్మహత్య !మైసూరు/బెంగళూరు: కులాలు వేరైనా యువతి, యువకుడు ఒకరిని ఒకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. అయితే ప్రేమికులను పెద్దలు… Read More
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మేనేజర్ ఉద్యోగాలునేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 170 మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్… Read More
0 comments:
Post a Comment