ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా తొలిరోజే అసెంబ్లీ రసాభాసగా సాగింది. టిడిపి నేతల సస్పెన్షన్ తో రచ్చ గా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగారు. తుఫాన్ పంటనష్టం విషయంలో అధికార పార్టీ పై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించిన టిడిపి నేతలు వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. టీడీపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HRRbbv
ఆ ఘన చరిత్ర వైఎస్ జగన్ కే దక్కుతుంది .. నిలదీస్తామనే ఈ రచ్చ : టీడీపీ ఎమ్మెల్యే ధ్వజం
Related Posts:
మదిలో కాబోయే భర్త.. గదిలో బావ: పెళ్లి వేదికపైనే పెళ్లికూతురు శృంగార వీడియో ఔట్చైనాలో ఓ పెళ్లి జరుగుతోంది. పెళ్లి కూతురు బాగా చక్కగా ముస్తాబై వచ్చి వేదికపై నిల్చుంది. ఆ తర్వాత పక్కనే పెళ్లికొడుకు వచ్చి నిలబడ్డాడు. ఇక అతిథులంతా వచ… Read More
బోస్టన్ కమిటీ నివేదిక తప్పుల తడక, అసత్యాల పుట్ట, ప్రభుత్వం చెప్పిందే బొంకింది: చంద్రబాబుబోస్టన్ కమిటీ రిపోర్ట్ అసత్యాల పుట్టగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. నివేదిక చెత్త కాగితమని, ప్రభుత్వం చెప్పిందే బొంకిందని విమర్శించార… Read More
పిచ్చి వేషాలేయ్యొద్దు.. తలచుకొంటే తరిమికొడతాం.. మైనారిటీలపై బీజేపీ ఎమ్మెల్యే నోటి దురుసుకర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కాడు. బళ్లారిలో జరిగిన సభలో మాట్లాడుతూ మైనారిటీల మనోభావాలు దెబ్బ తినేల… Read More
మున్సిపాల్టీలు పోతే..మంత్రి పదవులు పోతాయి: ఏకపక్షంగా గెలవాల్సిందే: కేసీఆర్ హెచ్చరిక! మున్సిపాల్టీ ఎన్నికల్లో సర్వేలన్నీ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని..స్థానిక సంస్థల తరహాలో ఏకపక్షంగా గెలవాల్సిందేనని ముఖ్యమంత్రి..టీఆర్ఎస్ అధినేత కే… Read More
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై నిప్పులు చెరిగిన గౌతమ్ గంభీర్.. అతడో కీలుబొమ్మ అంటూ..పాకిస్థాన్ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్పై బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ నిప్పులు చెరిగారు. పాక్ ఆర్మీ చేతిలో ఆయన ఓ కీలుబొమ్మ అని గ… Read More
0 comments:
Post a Comment