Monday, November 30, 2020

కరోనా పురోగతి ఎలావుంది?, సామాన్యులకు అర్థమయ్యేలా ఉండాలి: ఉత్పత్తిదారులతో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి కృషి చేస్తున్న మరో మూడు ఔషధ సంస్థల ప్రతినిధులతో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం భేటీ అయ్యారు. జెనోవా బయో ఫార్మా, బయోలాజికల్ ఈ, డాక్టర్ రెడ్డీస్ సంస్థల ప్రతినిధులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా టీకా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39rbTdN

Related Posts:

0 comments:

Post a Comment