కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై తొలి నుంచి రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. ఈ చట్టాలతో రైతులకు ఆర్థికంగా చాలా మేలు జరుగుతుందని కేంద్రం చెప్తుండగా... చిన్న,సన్నకారు రైతులు చితికిపోతారని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కనీస మద్దతు ధరకు గ్యారెంటీ లేకుండా రైతులను పూర్తిగా ప్రైవేట్ వ్యాపారుల దయా దాక్షిణ్యాలకు వదిలేస్తున్నారని విమర్శిస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VoVm1v
రైతు నిరసనలు : ఎన్డీఏకి మరో షాక్ తప్పదా.. తప్పుకుంటామని హెచ్చరించిన ఆర్ఎల్పీ..
Related Posts:
విశాఖ గీతంపై జగన్ సర్కార్ దాడి వెనుక ? టీడీపీ, చంద్రబాబును మించిన టార్గెట్...విశాఖ గీతం క్యాంపస్లో కూల్చివేతల వ్యవహారంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ భారీ వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో టీడీపీ, చంద్రబాబు పాత్రను బయటపెట్టడం… Read More
Viral video: పోలీసు బూత్ లో గ్యాంగ్ రేప్, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు, కోసి కారం పెట్టి !అహ్మదాబాద్/ ముంబాయి/ లక్నో: పోలీసు బూత్ లోకి మహిళను లాక్కెళ్లిన ఓ కామాంధుడు ఆమెపై అత్యాచారం చేశాడు. మహిళ మూలుగులు విని అటువైపు వెళ్లిన మరో వ్యక్తి అత్… Read More
విధ్వంసాలతో ఏపీ 'బీహార్ ఆఫ్ సౌత్ ఇండియా'గా .. గీతం కూల్చివేతలపై చంద్రబాబు ఫైర్బాలకృష్ణ అల్లుడు టిడిపి నాయకుడు భరత్ కు సంబంధించిన గీతం యూనివర్సిటీ కూల్చివేతలపై టీడీపీ భగ్గుమంటోంది. గీతం కూల్చివేతలపై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు … Read More
ఉల్లి ధరలపై ఆందోళన వద్దు... రూ.35కే సబ్సిడీపై అందుబాటులో... : తెలంగాణ ప్రభుత్వంకరోనా లాక్ డౌన్ పీరియడ్లో నాలుగు నుంచి ఐదు కిలోల ఉల్లి కేవలం రూ.100కే లభించింది. అలాంటిది... ఇప్పుడు ఒక్క కిలోకే ఏకంగా రూ.80 ధర పలుకుతోంది. అమాంతం పె… Read More
మహేష్ బాబు చేస్తే చప్పట్లు.. సీఎం జగన్ చేస్తే విమర్శలా?: ‘భరత్ అనే నేను’పై పేర్ని నానిఅమరావతి: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమాను గుర్తు చేస్తూ ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు ఏపీ మంత్రి పేర్ని నా… Read More
0 comments:
Post a Comment