జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని అమరావతిలో పర్యటించారు .జగన్ ఏపీలో మూడు రాజధానులు పెడతామని ఎన్నికల్లో గెలవకముందే చెప్పాల్సిందని ఆయన పేర్కొన్నారు. రాజధాని ప్రజలను జగన్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు . జగన్ ను నమ్మి ప్రజలు అవకాశం ఇస్తే ఇప్పుడు ప్రజల్ని నమ్మించి గొంతు కోశారని జనసేన అధినేత పవన్కళ్యాణ్ ధ్వజమెత్తారు. ఢిల్లీలో జగన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37xGq4S
జగన్ ప్రజల్ని నమ్మించి గొంతు కోశారు : జనసేన అధినేత పవన్కళ్యాణ్
Related Posts:
జన్మ పత్రిక ఎప్పుడు రాయించాలి..? జాతకాలు ఏమి ఘోషిస్తున్నాయి...?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
తెలంగాణా ప్రభుత్వ కరోనా సాయం కోసం .. ఎర్రటి ఎండలోనూ బ్యాంకుల వద్ద పడిగాపులుతెలంగాణా ప్రభుత్వం ప్రకటించిన కరోనా సాయాన్ని తీసుకునేందుకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టటానికి లాక్ డౌన్ విధించిన నేపధ్యం… Read More
టార్గెట్ చైనా.. FDI పాలసీలో కేంద్రం కీలక సవరణలు.. ఎందుకో తెలుసా..?విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(FDI) పాలసీలో భారత్ కీలక సవరణలు చేసింది. భారత్తో సరిహద్దును పంచుకునే దేశాలు ఇకపై మన దేశంలోని కొన్ని రంగాల్లో పెట్టుబడులు … Read More
lockdown:కేరళ, తమిళనాడు కరోనా తగ్గుముఖం, ఇలానే ఉంటే మే 3 లోపు వైరస్ ఫ్రీ..కరోనా వైరస్ పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. కానీ కేరళ, తమిళనాడులో మాత్రం క్రమంగా తగ్గుతున్నాయి. ఇందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్… Read More
Coronavirus:ఢిల్లీ తబ్లీగి జమాత్ సమావేశాలకు రోహింగ్యాలు హాజరైనారు, మీరు జాగ్రత్త, కేంద్రం !న్యూఢిల్లీ/ హైదరాబాద్: భారతదేశంలో కరోనా వైరస్ ను (COVID 19) అరికట్టడానికి దేశం మొత్తం రెండో విడత లాక్ డౌన్ అమలు చేశారు. దేశంలో కరోనా వైరస్ ను కట్టడి చ… Read More
0 comments:
Post a Comment