Sunday, September 8, 2019

దొరికిన జాడ: జాబిల్లికి ఉత్తర ధృవం వైపు విక్రమ్ ల్యాండర్: ధృవీకరించిన ఇస్రో

బెంగళూరు: యావత్ భారత దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ ఆచూకీ ఎట్టకేలకు లభించింది. చంద్రుడి ఉత్తర ధృవం వైపు విక్రమ్ ల్యాండర్ పరిభ్రమిస్తున్నట్లు భారత అంతిరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ కే శివన్ ధృవీకరించారు. విక్రమ్ ల్యాండర్ తో తెగిన సంకేతాలను పునరుద్ధరించడానికి యుద్ధ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/312OHeK

Related Posts:

0 comments:

Post a Comment