Sunday, February 2, 2020

సోనియా గాంధీకి స్వల్ప అస్వస్థత: సర్ గంగారాం ఆస్పత్రిలో చేరిక

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదివారం సాయంత్ర స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. జ్వరం, శ్వాస సంబంధ సమస్యతో ఆమె ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. వైద్యులు సోనియా గాంధీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. గత కొంత కాలంగా సోనియా గాంధీ ఆరోగ్య సమస్యలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36PTSAL

Related Posts:

0 comments:

Post a Comment