Tuesday, February 25, 2020

కన్నీళ్లకే కన్నీళ్లు...ఎంత తల్లడిల్లిపోయిందో చిట్టితల్లి: పనిమనిషిగా తెచ్చి జీవచ్ఛవంలా మార్చారు

హైదరాబాద్: హైదరాబాద్‌లో దారుణం వెలుగు చూసింది. అభం శుభం తెలియని ఏడేళ్ల బాలికపై తల్లిదండ్రులు అమానుషంగా ప్రవర్తించారు. మానవత్వం మరిచి చిన్నారిపై దాష్టీకాన్ని ప్రదర్శించారు. ఈ కదిలించే ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SVIxvg

Related Posts:

0 comments:

Post a Comment