Tuesday, February 25, 2020

ఇంత దారుణమా.. అలాంటి ప్రచారం చేయడానికి సిగ్గు లేదా : చంద్రబాబుపై నిప్పులు చెరిగిన కన్నబాబు

వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు,విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి కన్నబాబు విరుచుకుపడ్డారు.ట్రంప్‌ పర్యటనలో సీఎం వైఎస్‌ జగన్‌కు ఆహ్వానం లేదని చంద్రబాబు అభ్యంతరకరమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ నిరంతరం ప్రజల్లో ఉండాలని కోరుకుంటారు తప్ప.. అమెరికా అధ్యక్షుడి పక్కన కూర్చొని ఫొటోలు తీయించుకోవాలని, జాతీయ నేతల చేతులు పట్టుకొని తిరగాలన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tjni5w

Related Posts:

0 comments:

Post a Comment