అమరావతి: ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నమోదు చేసిన కేసుల విచారణ విషయంలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి వైఎస్ జగన్ కు మినహాయింపు ఇచ్చింది. ఇకపై ఆయన ఈ కేసు కోసం హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి హాజరు కావాల్సిన అవసరం ఉండదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OFpt0X
YS Jagan: సీబీఐ కోర్టు సంచలనం: వ్యక్తిగత హాజరు నుంచి జగన్ కు మినహాయింపు
Related Posts:
ఈస్ట్కోస్ట్ రైల్వేలే క్లర్క్,టైపిస్టు,టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఈస్ట్కోస్టు రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ క్లర్క్ మరియు టైపిస్టు, టెక్నీషియన్ పోస్టుల భర్తీ చే… Read More
కుక్క పంచాయితీ .. మహిళలను విచాక్షణారహితంగా కొట్టిన కాంగ్రెస్ లీడర్వారిది ఆస్తుల పంచాయితీ కాదు. డబ్బుల కోసం పడిన గొడవ అంతకంటే కాదు. వేరే ఇతరత్రా కారణాలు కూడా లేవు. కానీ వారు గొడవ పడ్డారు. విచక్షణా రహితంగా దాడి చేసుకున… Read More
లోక్ సభ ఎన్నికలు: కాంగ్రెస్ పార్టీ లేడీ ఎమ్మెల్యే అనుచరులకు ఐటీ శాఖ షాక్, దెబ్బకు హడల్!బెంగళూరు: కర్ణాటకలో రెండో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి అనుచరుల మీద ఆదాయపన్ను శాఖ అధికారులు (ఐటీ శాఖ) … Read More
దక్షిణాది రాష్ట్రాల్లో హైఅలర్ట్! చర్చ్ లకు పటిష్ట భద్రత! రంగంలో సీఐఎస్ఎఫ్ బలగాలున్యూఢిల్లీ: శ్రీలంకలో ఆత్మాహూతి దాడులు సృష్టించిన విధ్వంసం ప్రభావం మనదేశంపై పడింది. మనదేశంలోనూ చర్చిలపై దాడులు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదంటూ ఇంటెలి… Read More
అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థుల ఆక్రోశం!.. రణరంగాన్ని తలపిస్తున్న ఇంటర్ బోర్డు కార్యాలయం!హైదరాబాద్ : తప్పుడుతడకల ఫలితాలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన ఇంటర్ బోర్డు అధికారులకు విద్యార్థులు చుక్కలు చూపిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై … Read More
0 comments:
Post a Comment