అమరావతి: ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నమోదు చేసిన కేసుల విచారణ విషయంలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి వైఎస్ జగన్ కు మినహాయింపు ఇచ్చింది. ఇకపై ఆయన ఈ కేసు కోసం హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి హాజరు కావాల్సిన అవసరం ఉండదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OFpt0X
YS Jagan: సీబీఐ కోర్టు సంచలనం: వ్యక్తిగత హాజరు నుంచి జగన్ కు మినహాయింపు
Related Posts:
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని వరించిన మరో పదవి..లోక్సభ ప్యానెల్ స్పీకర్గా యువనేతన్యూఢిల్లీ: లోక్సభ ప్యానెల్ స్పీకర్గా వైసీపీ లోక్సభా పక్షనేత మిథున్ రెడ్డిని నియమించారు స్పీకర్ ఓంబిర్లా. ఈ మేరకు లోక్సభ స్పీకర్ కార్యాలయంఓ ప్రకట… Read More
ఆడవాళ్లకు ఆడవాళ్లు...! మగవాళ్లకు మగవాళ్లు ...! ఇప్పుడు ఇదే ట్రెండ్...అడవాళ్లకు అడవాళ్లు, మగవాళ్లకు మగవాళ్లు, ఇపుడు ఇదే ట్రెండ్...నడుస్తోంది.... వారం రోజుల క్రితమే రాజస్థాన్కు చెందిన ఓ అమ్మాయి పెళ్లాయిన మరునాడే...మరో అమ… Read More
కాకా స్టైలే వేరుగా.. సొంత గూటి నేతలకు ఫిట్టింగ్ పెట్టారుగా..!హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి.హనుమంతరావు స్టైలే వేరు. అపొజిషన్ నేతలైనా, సొంతగూటి నేతలైనా.. సందర్భం వస్తే ఎవరని చూడరు. ఏకిపారేస్తూనే ఉంటారు. క… Read More
ట్రంప్ చిలిపి చేష్టలు..! ఏకంగా జీ20 సదస్సులో పరాచకం..!!ఒసాకా/హైదరాబాద్: ఎంత పెద్ద స్ధాయిలో ఉన్నా సమాయాన్ని బట్టి కొన్ని సార్లు చిన్నపిల్లలుగా మారిపోతుంటాం. అది మనిషి సహజ గుణం. ఎదుటి వాళ్లను ఆటపట్టించడానికి… Read More
చంద్రబాబు ఓదార్పు యాత్ర: 5 లక్షల ఆర్దిక సాయం: జగన్ పాలనే లక్ష్యంగా....!నాడు వైసీపీ అధినేత తన తండ్రి కోసం మరణించిన వారి కోసం ఓదార్పు యాత్ర చేసారు. ఇప్పుడు టీడీపీ అధినేత వైసీపీ దాడుల్లో మరనించిన కార్యకర్తల కోసం పరా… Read More
0 comments:
Post a Comment