Sunday, November 24, 2019

YS Jagan: సీబీఐ కోర్టు సంచలనం: వ్యక్తిగత హాజరు నుంచి జగన్ కు మినహాయింపు

అమరావతి: ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నమోదు చేసిన కేసుల విచారణ విషయంలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి వైఎస్ జగన్ కు మినహాయింపు ఇచ్చింది. ఇకపై ఆయన ఈ కేసు కోసం హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి హాజరు కావాల్సిన అవసరం ఉండదు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OFpt0X

Related Posts:

0 comments:

Post a Comment