అమరావతి: ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నమోదు చేసిన కేసుల విచారణ విషయంలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి వైఎస్ జగన్ కు మినహాయింపు ఇచ్చింది. ఇకపై ఆయన ఈ కేసు కోసం హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి హాజరు కావాల్సిన అవసరం ఉండదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OFpt0X
YS Jagan: సీబీఐ కోర్టు సంచలనం: వ్యక్తిగత హాజరు నుంచి జగన్ కు మినహాయింపు
Related Posts:
పోలింగ్ ముంగిట్లో టీడీపీకి దెబ్బమీద దెబ్బ! దుశ్శకునంగా భావిస్తున్న పార్టీ శ్రేణులుఅమరావతిః ఒక్కరోజు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే..కొన్ని గంటల వ్యవధిలో తెలుగుదేశం కొన్ని చేదు సంఘటనలను చవి చూసింది. ఎన్నికల ముంగిట్లో, పోలింగ… Read More
కేసుల ఉపసంహరణ ఎలా చేస్తారు : ఈసీకి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఫిర్యాదు..!ఏపి లో టిడిపి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తమ పార్టీకి చెందిన వారి పై ఉన్న పెండింగ్ కేసుల ప్రాసిక్యూషన్ ఉప సంహ రించుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది.… Read More
మంగళగిరిలో తమన్నా టార్గెట్ లోకేష్ బాబే .. ఏమందో తెలిస్తే షాక్తమన్నా ఎంట్రీ తో మంగళగిరి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.మంత్రి, సీఎం కుమారుడు నారా లోకేష్ మంగళగిరి నుండి ఎన్నికల బరిలో ఉన్ననేపధ్యంలో తమన్నా లోకేష్… Read More
ఎన్నికల వేళ షాక్: కనిగిరి టీడీపీ అభ్యర్థికి చెందిన ఆస్పత్రిపై ఐటీ దాడులుగుంటూరు: ఏపీలో ఎన్నికల వేళ నాయకులపై ఐటీ దాడులు ముమ్మరం అవుతున్నాయి. మొన్న మంత్రి నారాయణ పై ఐటీ దాడులు జరిగిన కొద్ది రోజుల్లోనే మరో టీడీపీ నేత కనిగిరి … Read More
ముంబై సింగపూర్ విమానంకు బాంబు బెదిరింపు...ఎస్కార్ట్గా వెళ్లిన యుద్ధ విమానాలుసింగపూర్ : ముంబై నుంచి సింగపూర్ వెళుతున్న సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు ఫోన్కాల్ వచ్చింది. ఆ సమయంలో విమానంలో మొత్తం 263 మం… Read More
0 comments:
Post a Comment