Tuesday, February 11, 2020

పోలీసులమని చెప్పి.. బస్సులోంచి దించి, మహిళపై అత్యాచారం

సంగారెడ్డి: ఓ వైపు కొత్త చట్టాలు వస్తున్నప్పటికీ.. మహిళలపై జరుగుతున్న అఘాత్యాలు మాత్రం తగ్గడం లేదు. దోషులను పలు కేసుల్లో ఎన్‌కౌంటర్లు చేసినా.. నేరాలు చేసే వారు మాత్రం భయపడటం లేదు. తాజాగా, సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HhCdYC

Related Posts:

0 comments:

Post a Comment