ఢిల్లీలోని జేఎన్యూలో హింసకాండపై శుక్రవారం పోలీసులు ఇచ్చిన వివరణతో లెఫ్ట్ విద్యార్థి సంఘాల కుట్రలు బట్టబయలయ్యాయని కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, స్మృతి ఇరాని అన్నారు. వర్సిటీలో దాడులకు పాల్పడినవారిలో జేఎన్ యూ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్ ఐషే ఘోష్ తోపాటు మరో ఎనిమిది విద్యార్థుల్ని గుర్తించామన్న పోలీసులు అందుకు సంబంధించిన ఫొటోలను కూడా బయటపెట్టారు. దాడి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30iTFVn
JNU violence: లెఫ్ట్ విద్యార్థి సంఘాల బండారం బయటపడింది.. జేఎన్యూ హింసపై కేంద్ర మంత్రుల కామెంట్లు
Related Posts:
గన్నులు చూపిస్తూ డాన్సులు చేసిన బీజేపీ ఎమ్మెల్యేకు షాక్..! ఆరేళ్లపాటు పార్టీ నుంచి నిషేదం..!!ఉత్తరాఖండ్/హైదరాబాద్ : వివాదాలతో వార్తల్లో నిలిచే బీజేపీ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్ చాంపియన్కు పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ప్రణవ్ సింగ్ చాంపియన్ను ఆ… Read More
టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్కు హైకోర్టులో ఊరట.. ఏం జరిగిందంటే..!హైదరాబాద్ : కాచిగూడ టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ ఎక్కాల కన్నా చైతన్య మరోసారి వార్తల్లోకెక్కారు. ముగ్గురు సంతానం ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ఆమె తప్పుడు … Read More
జగన్ టీంలోకి రోహిణీ సింధూరీ: ఏరి కోరి తెచ్చుకున్న ఏపీ ముఖ్యమంత్రి: \"స్పందన\" బాధ్యతలు అమెకే...రోహిణీ సింధూరి. ఓ మహిళా ఐఏయస్ అధికారి. కొద్ది కాలం క్రితం ఈ పేరు ఓ సంచలనం. కర్నాటకలో అధికారంలో ఉన్న మంత్రులకే చెమటలు పట్టించారు. ప్రభుత్వ మీ… Read More
ప్రత్యామ్నాయ రాజకీయాలా.. పత్తి వ్యాపారమా..? గుంటూరులో కన్నా వర్సెస్ రాయపాటి..!!అమరావతి/హైదరాబాద్ : ఒక్కసారి రాజకీయాల్లో అధికారం అనుభవించిన తర్వాత సైలెంట్ గా కూర్చోమంటే ఏ రాజకీయ నాయకుడికైనా మా చెడ్డ చిరాకబ్బా..! ఓడిపోయిన పార్టీలో … Read More
అంతర్జాతీయ కోర్టులో భారత్ విజయం.. కులభూషన్ జాదవ్ ఉరిశిక్ష నిలిపివేతది హేగ్ : అంతర్జాతీయ కోర్టులో భారత్కు ఊరట కలిగింది. గూఢచర్యం ఆరోపణలతో భారత్కు చెందిన మాజీ నేవీ అధికారి కుల్భూషన్ జాదవ్పై పాకిస్థాన్ మిలిటరీ కోర్టు… Read More
0 comments:
Post a Comment