ఢిల్లీలోని జేఎన్యూలో హింసకాండపై శుక్రవారం పోలీసులు ఇచ్చిన వివరణతో లెఫ్ట్ విద్యార్థి సంఘాల కుట్రలు బట్టబయలయ్యాయని కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, స్మృతి ఇరాని అన్నారు. వర్సిటీలో దాడులకు పాల్పడినవారిలో జేఎన్ యూ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్ ఐషే ఘోష్ తోపాటు మరో ఎనిమిది విద్యార్థుల్ని గుర్తించామన్న పోలీసులు అందుకు సంబంధించిన ఫొటోలను కూడా బయటపెట్టారు. దాడి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30iTFVn
Friday, January 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment