Friday, January 10, 2020

ఆధార్ కార్డు చూపించొద్దు, మైనార్టీల శక్తి మోడీకి చూపించాలి, మీరాలం ర్యాలీలో అసదుద్దీన్ ఓవైసీ

పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర రిజిష్టర్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ముస్లిం యునైటెడ్ యాక్షన్ కమిటీ నిర్వహించిన ర్యాలీలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ముస్లింలు పాల్గొన్నారు. పాతబస్తీ మీరాలంలో ముస్లింలు జాతీయ జెండా చేతపట్టుకొని ర్యాలీ తీశారు. మీరాలం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత ప్రారంభమైన ర్యాలీలో దాదాపు 40 వేల మంది ముస్లింలు పాల్గొన్నట్టు తెలుస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uD8kPh

Related Posts:

0 comments:

Post a Comment