Friday, January 10, 2020

విశాఖపై ప్రేమ కాదు! ఏ2 ఇప్పటికే అక్కడి భూములపై కన్నేశాడు: రక్తం ఉడికిపోతోందంటూ..

రాజమహేంద్రవరం: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజధాని తరలింపు విషయంలో మరోసారి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతిని మార్చాలని రాష్ట్రంలో ఒక్కరైనా అడిగారా? అని ప్రశ్నించారు. మూడు రాజధానులు కావాలని ఎవరైనా అడిగారా? అని సీఎం జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37UkDoF

0 comments:

Post a Comment