ఢిల్లీ ఏడవ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలవడటంతో ఆరో అసెంబ్లీని రద్దు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ‘‘ఢిల్లీ ఆరవ అసెంబ్లీని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ రద్దు చేశారు‘‘అని గవర్నర్ కార్యాలయం ఒక ప్రకనటలో తెలిపింది. ఎన్నికల పూర్తి ఫలితాలు వెల్లడైన తర్వాత తదుపరి అసెంబ్లీ ఏర్పాటుపై త్వరలోనే మరో ఉత్తర్వులు జారీ అవుతాయని ప్రకటనలో పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37kXhYw
ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసిన లెఫ్టినెంట్ గవర్నర్.. కేజ్రీవాల్ టెర్రరిస్టు కాదని తేలిందన్న ఆప్
Related Posts:
ట్రంప్కు మాత్రం ఓటు వేయొద్దు: ఓ వృద్దురాలి కోరిక, పోస్ట్ వైరల్..మరికొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్.. నువ్వా నేనా అన్నట్టు ప్రచారం సాగుతోంది. రెండో టీవీ డిబేట్ కూడా… Read More
సైనికులను అవమానిస్తున్నారు: ప్రధాని మోడీపై రాహుల్ ఫైర్, చైనా సైనికుల చొరబాటు.?ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. శుక్రవారం ఆయన బీహర్ నావడ జిల్లా హిసువాలో ప్రచారం నిర్వహించారు. చైనా సైనికులు భారత భూభాగంలోక… Read More
హత్రాస్ మత మార్పిడి... బిగ్ ట్విస్ట్... భారీగా మోహరించిన పోలీసులు... అసలేం జరుగుతోంది...కుల వివక్ష నుంచి బయటపడేందుకు ఆనాడు అంబేడ్కర్ అనుసరించిన బౌద్ద మార్గం బాటలోనే ఇప్పటికీ ఎంతోమంది నడుస్తున్నారు. ఇటీవల హత్రాస్ దళిత(వాల్మీకి) యువతిపై గ్య… Read More
మోదీ, షా చెప్పినా జగన్ వినలేదు - సోము వీర్రాజు ఫైర్- ఏపీలో సంక్షోభం -కేంద్రమే దిక్కన్న బీజేపీ నేతలు‘‘గడిచిన రెండు వారాల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షాలు కురిసి, చాలా ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇంతటి విపత్తు స… Read More
నాన్న గారు వచ్చేటి వేళా... నితీశ్ను సాగనంపే వేళ... తేజస్వి పంచ్... మహాకూటమి ఫుల్ జోష్...బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ధీమాతో ఉన్నారు మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్. ఎన్నికల్లో విక్టరీ తమదేనని... ఎన్డీయేని మట్టికరిపించడం… Read More
0 comments:
Post a Comment