Tuesday, February 11, 2020

రాజ్యసభలో చిదంబరంను టార్గెట్ చేసిన విజయసాయి రెడ్డి.. బడ్జెట్‌ విమర్శలపై చురకలు..

జీవిత భీమా సంస్థ ఎల్ఐసీలో ప్రభుత్వ వాటాలను విక్రయించాలన్న కేంద్రం ప్రతిపాదనను వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తప్పు పట్టారు. నిధుల సమీకరణకు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవడం చారిత్రక తప్పిదానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు. బడ్జెట్‌కు మద్దతు పలుకుతూనే కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు,విధానాలతో విజయసాయి విభేదించారు. అదే సమయంలో బడ్జెట్‌పై మాజీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39v1ZVl

Related Posts:

0 comments:

Post a Comment