జీవిత భీమా సంస్థ ఎల్ఐసీలో ప్రభుత్వ వాటాలను విక్రయించాలన్న కేంద్రం ప్రతిపాదనను వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తప్పు పట్టారు. నిధుల సమీకరణకు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవడం చారిత్రక తప్పిదానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు. బడ్జెట్కు మద్దతు పలుకుతూనే కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు,విధానాలతో విజయసాయి విభేదించారు. అదే సమయంలో బడ్జెట్పై మాజీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39v1ZVl
రాజ్యసభలో చిదంబరంను టార్గెట్ చేసిన విజయసాయి రెడ్డి.. బడ్జెట్ విమర్శలపై చురకలు..
Related Posts:
బాబోయ్ ఏమి ఎండలురా బాబూ: అక్కడ 50 డిగ్రీలు తాకిన ఉష్ణోగ్రతలురాజస్థాన్లో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. వరుసగా ఐదవ రోజు ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చాయి. రాజస్థాన్లోని చురూ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా 50.8… Read More
అమిత్ షా వేట ప్రారంభించారు: ఈ టాప్టెన్ మిలిటెంట్లను ఏరిపారేస్తామన్న హోంశాఖకొత్త బాస్ కింద కేంద్రహోం మంత్రిత్వ శాఖ అప్పుడే అడుగులు ముందుకేసింది. దేశాన్ని ఉగ్రవాదం అనే పురుగు పీడిస్తున్న నేపథ్యంలో టాప్ పది మందితో కూడిన ఉగ్రవాద… Read More
జేసీ వాక్ విన్యాసం..! దాని వెనక ఉందో పెద్ద రహస్యం..!!అమరావతి/హైదరాబాద్ : మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా మారిపోవడం జేసీ బ్రదర్స్ కి తెలిసినంతగా మరెవరికి తెలియకపోవచ్చు. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఓపెన్… Read More
బెల్టు తీయాల్సిందే: పది రోజులే సమయం : అధికారులే బాధ్యులు...!ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో ఎక్సైజ్ యంత్రాంగం కదిలింది. బెల్టు షాపుల మీద కన్నెర్ర చేసారు. 13 జిల్లాల్లోని ఎక్సైజ్ అధికారులతో రెవిన్యూ ముఖ్య కార్య… Read More
మహారాష్ట్ర కాంగ్రెస్కు షాక్ : బీజేపీలోకి రాధాకృష్ణ, మరో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ?న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల ఫలితాలతో నేతలు తమ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా బీజేపీ పూర్తి ఆధిక్యం ప్రదర్శించడంతో ఆ పా… Read More
0 comments:
Post a Comment