ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో ఎక్సైజ్ యంత్రాంగం కదిలింది. బెల్టు షాపుల మీద కన్నెర్ర చేసారు. 13 జిల్లాల్లోని ఎక్సైజ్ అధికారులతో రెవిన్యూ ముఖ్య కార్యదర్శి..ఎక్సైజ్ కమిషనర్ సమావేశమయ్యారు. పది రోజుల డెడ్ లైన్ విధించారు. ఈ లోగా ప్రతీ గ్రామంలో బెల్టు షాపులను తొలిగించాల్సిందేనని ఆదేశించారు. ప్రతీ గ్రామంలో కానిస్టేబుల్ .. ప్రతీ మండల పరిధిలో ఒక
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MoCSfV
Tuesday, June 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment