ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగినా సీఎం జగన్ మాత్రం సమీక్షలు ఆపటం లేదు. అన్ని శాఖల్లోనూ అధికారుల పనితీరు , వివిధ పథకాలు అమలవుతున్న విధానంపై సీఎం జగన్ సమీక్షిస్తున్నారు. అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇక నేడు ఉన్నత విద్యపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉన్నత విద్యా వ్యవస్థలో నాణ్యతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ItknSS
Monday, March 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment