Tuesday, February 25, 2020

ఆ మాట రాష్ట్రంలో ఎక్కడా వినిపించకూడదు.. అధికారులకు సీఎం జగన్ ఆదేశం..

ఉగాది నాటికి రాష్ట్రంలో అర్హులైన 20 లక్షల మందికి జగన్ సర్కార్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా దానిపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భూసేకరణ సమయంలో కలెక్టర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్న జగన్.. ఫలానా కలెక్టర్‌ అన్యాయంగా భూమి తీసుకున్నారనే మాట రాష్ట్రంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Pn2gC7

Related Posts:

0 comments:

Post a Comment