Friday, August 2, 2019

ప్రశాంత్ కిషోర్ ప్లాన్ 2.. ప్రచారంలో దూసుకుపోతున్న మమతా బెనర్జీ..

బెంగాల్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేస్తున్న రాజకీయ ప్రచారంలో దూసుకుపోతుంది. కొద్ది రోజుల క్రితం ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు దీదీ కా బోలో వెబ్‌సైన్ ప్రారంభించిన మమతా బెనర్జీ, మరోసారి అసలు తన పని తనం గురించి ప్రజల అభిప్రాయాలను కోరుతోంది.ఇందులో భాగంగానే దీదీ కా ప్రైడ్ అనే ఆన్‌లైన్ సర్వేకు తెరతీసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yn41Wf

Related Posts:

0 comments:

Post a Comment