హైదరాబాద్ : ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ అనుచిత వ్యాఖ్యలపై కోర్టు మొట్టికాయలు వేస్తే గానీ పోలీసుల్లో కదలిక రాలేదు. 15 నిమిషాల వ్యాఖ్యలపై బీజేపీ, ఆరెస్సెస్ భయపడ్డాయని ఇటీవల కరీంనగర్లో అక్బరుద్దీన్ కామెంట్ చేయడం వివాదాస్పదమైంది. అయితే అక్బరుద్దీన్ రెచ్చగొట్టే ప్రసంగం చేయలేదని కరీంనగర్ పోలీసులు క్లీన్ చీట్ ఇవ్వడంతో బీజేపీ నేతలు తప్పుపట్టారు. కోర్టులో పిటిషన్ వేయడంతో కరీంనగర్ కోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YCMTXV
అక్బరుద్దీన్ కేసులో కోర్టు చెబితే కానీ కదలని పోలీసులు, కేసు నమోదు కరీంనగర్ ఖాకీలు
Related Posts:
ట్రంప్ భారత పర్యటన షెడ్యూల్: ఆ రెస్టారెంటుకు వెళ్లనున్న అగ్రరాజ్యం అధినేతఢిల్లీ: గుజరాత్లోని అహ్మదాబాదులో ట్రంప్ మోడీ "నమస్తే ట్రంప్" సమావేశం అచ్చం గతేడాది హూస్టన్లో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమంలానే ఉంటుందని అన్నారు విదేశీ… Read More
ఓపాల్లో ఉద్యోగాలు: ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లయ్ చేయండిఓఎన్జీసీ పెట్రో ఎడిషన్స్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఎగ్జిక్యూటివ్ & నాన్ ఎగ్జిక్యూటివ్ … Read More
టీడీపీ యాత్రతో వైసీపీలో వణుకు పడుతుంది : లోకేష్మాజీ మంత్రి నారా లోకేష్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు . టీడీపీ ప్రజా చైతన్య యాత్ర అంటే వైసీపీ నేతలకు భయం పట్టుకుంద… Read More
మహా శివరాత్రి: హైదరాబాద్ నుంచి వేములవాడకు హెలికాప్టర్ సేవలు, అందుబాటు ధరల్లోనే..హైదరాబాద్: తెలంగాణలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడకు హెలికాప్టర్ సేవలు ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం రాజన్… Read More
చంద్రబాబు అప్పులు రూ.5.13 కోట్లు, తగ్గిన భువనేశ్వరి అసెట్స్, శ్రీమతికి గిప్ట్గా షేర్లు: లోకేశ్టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన, కుటుంబ ఆస్తులను గురువారం ప్రకటించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో కుటుంబసభ్యుల ఆస్తులను కలిపి వెల్లడించ… Read More
0 comments:
Post a Comment