హైదరాబాద్ : ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ అనుచిత వ్యాఖ్యలపై కోర్టు మొట్టికాయలు వేస్తే గానీ పోలీసుల్లో కదలిక రాలేదు. 15 నిమిషాల వ్యాఖ్యలపై బీజేపీ, ఆరెస్సెస్ భయపడ్డాయని ఇటీవల కరీంనగర్లో అక్బరుద్దీన్ కామెంట్ చేయడం వివాదాస్పదమైంది. అయితే అక్బరుద్దీన్ రెచ్చగొట్టే ప్రసంగం చేయలేదని కరీంనగర్ పోలీసులు క్లీన్ చీట్ ఇవ్వడంతో బీజేపీ నేతలు తప్పుపట్టారు. కోర్టులో పిటిషన్ వేయడంతో కరీంనగర్ కోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YCMTXV
Friday, August 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment