హైదరాబాద్ : ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ అనుచిత వ్యాఖ్యలపై కోర్టు మొట్టికాయలు వేస్తే గానీ పోలీసుల్లో కదలిక రాలేదు. 15 నిమిషాల వ్యాఖ్యలపై బీజేపీ, ఆరెస్సెస్ భయపడ్డాయని ఇటీవల కరీంనగర్లో అక్బరుద్దీన్ కామెంట్ చేయడం వివాదాస్పదమైంది. అయితే అక్బరుద్దీన్ రెచ్చగొట్టే ప్రసంగం చేయలేదని కరీంనగర్ పోలీసులు క్లీన్ చీట్ ఇవ్వడంతో బీజేపీ నేతలు తప్పుపట్టారు. కోర్టులో పిటిషన్ వేయడంతో కరీంనగర్ కోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YCMTXV
అక్బరుద్దీన్ కేసులో కోర్టు చెబితే కానీ కదలని పోలీసులు, కేసు నమోదు కరీంనగర్ ఖాకీలు
Related Posts:
కశ్మీర్లో జైషే ఉగ్రవాది మహ్మద్ ఇక్బాల్ అరెస్ట్శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దుతో సుందర కశ్మీర్లో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు కుటీల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే అనుమా… Read More
మాజీ సీఎం శివరాజ్సింగ్ చౌహన్ అరెస్ట్.. ఎందుకో తెలుసా..?భోపాల్ : మధ్యప్రదేశ్ సర్కార్పై బీజేపీ నిప్పులు చెరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడింది. రైతుల రుణమాఫీ ఎప్పుడూ చేస్తారని ప్రశ్ని… Read More
అత్యాచారం కేసులో గ్రామ పెద్దల పైశాచికత్వం.. బాధితురాలికే గుండు గీయించిన వైనం..!గయ : అత్యాచారం కేసులో గ్రామ పెద్దలు పైశాచికంగా ప్రవర్తించారు. బాధితురాలినే తప్పుపడుతూ గుండు గీయించారు. అంతటితో ఆగలేదు. ఆమెను వీధుల్లో ఊరేగించి మూర్ఖంగ… Read More
ఊళ్ళో చాటింపు: బహిరంగ ప్రదేశంలో ఆ పని చేస్తే అంతే.. చెప్పినోళ్లకు వెయ్యి.. పంచాయతీకి రెండువేలు(వీడిహైదరాబాద్ : ఔను .. బహిరంగ ప్రదేశంలో ఆ పని నిషిద్దం. కాదు కూడదని చేశారో అంతే. మీ వెంట గ్రామం మొత్తం ఫోకస్ చేస్తోంది. ఇందులో మంచితోపాటు నగదు ప్రోత్సాహం … Read More
అజిత్ జోగీ ఎస్టీ కాదు... తేల్చిన హైపవర్ కమిటీ .... ఎమ్మెల్యే పదవికి ఎసరు18 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి ఎస్టీనా కాదా అనేది తేలింది. తప్పుడు దృవపత్రాలతో ఎమ్మెల్యేగా గెలుపోందారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే వాదనలు ప్రతివాదనలు … Read More
0 comments:
Post a Comment