Friday, August 2, 2019

ప‌వన్ క‌ళ్యాణ్ టార్గెట్ ఫిక్స్‌: జ‌గ‌న్ పాల‌న పైన జ‌న‌సేనాని అంచ‌నాలివే : తాజాగా కొత్త వ్యూహంతో..!

జ‌న‌సేన అధినేత ఎన్నిక‌ల్లో ఓటమి పైన ఆలోచ‌న కంటే..భ‌విష్య‌త్ మీదే దృష్టి పెట్టారు. జ‌రిగిన న‌ష్టం కంటే..జ‌ర‌గాల్సి న మేలు పైనే ఆలోచ‌న చేస్తున్నారు. అందులో భాగంగా పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నా రు. ఓట‌మి గురించి ఆవేద‌న‌లో ఉన్న పార్టీ శ్రేణుల‌కు దైర్యం చెబుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు తాను ఎక్క‌డై తే ఓడారో..అక్క‌డే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GIK9Cl

Related Posts:

0 comments:

Post a Comment