వాణిజ్య ఒప్పందం మొదలుకొని, ద్వైపాక్షిక చర్చల దాకా.. భారత పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేయబోతున్నారనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే కొనసాగుతోంది. అలాగే, ఆయన ప్రయాణానికి సంబంధించి కూడా చివరి నిమిషంలో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటిదాకా ప్రచారంలో ఉన్నట్టు.. ప్రెసిడెంట్ ప్రత్యేక విమానం ‘ఎయిర్ ఫోర్స్వన్' వాషింగ్టన్ నుంచి నేరుగా అహ్మదాబాద్కు రావడంలేదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HK5nQa
ట్రంప్ నేరుగా భారత్ రావట్లేదు.. టూర్లో మరో మెలిక.. మోదీ కంటే ముందే అమిత్ షా..
Related Posts:
ఓవైపు కరోనా... మరోవైపు బోనాలు.... ఆ విషయంలో జోక్యం చేసుకోమన్న హైకోర్టు...కరోనా వైరస్ వ్యాప్తితో ఈసారి భాగ్యనగరంలో బోనాల పండుగ నిరాడంబరంగా జరుగుతోంది. వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా భక్తులను అమ్మవార్ల దర్శనానికి అనుమతివ్వట్ల… Read More
కుల్ భూషణ్ కేసు: ఆగని పాక్ కుట్రలు.. జైలుకు మన లాయర్లు.. అడుగడుగునా అడ్డగింత..సంచలనాత్మక కుల్ భూషణ్ జాదవ్ కేసులో పాకిస్తాన్ వంకర బుద్ది మరోసారి బయటపడింది. అక్కడి ఆర్మీ కోర్టు విధించిన మరణ శిక్షను పైకోర్టులో సవాలు చేసేందుకు జాదవ్… Read More
విప్లవ రచయిత వరవరరావుకు కరోనా పాజిటివ్...ప్రముఖ కవి,విప్లవ రచయిత,సామాజిక ఉద్యమ కారుడు వరవరరావు(81) కరోనా వైరస్ బారినపడ్డారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను సోమవారం(జూలై 14) ముంబ… Read More
ప్రాణాలు పోతే బాధ్యత ఎవరిది?: ఉస్మానియా ఆస్పత్రి వరద నీటిపై మంత్రి తలసాని ఫైర్హైదరాబాద్: నగరంలోని పురాతన ఉస్మానియా ఆస్పత్రిలోకి మురుగు నీరు చేరుకోవడంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ … Read More
భారీ వర్షాలు: ముంబైలో కుప్పకూలిన రెండు భారీ భవనాలు, ఒకరు మృతి, శిథిల్లాల్లో..ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలకు ముంబైలోని రెండు భారీ భవంతులు గురువారం కుప్పకూలిపోయాయి. సౌత్ ముంబైలోని ఆరు అంతస్… Read More
0 comments:
Post a Comment