Sunday, February 23, 2020

ట్రంప్ నేరుగా భారత్ రావట్లేదు.. టూర్‌లో మరో మెలిక.. మోదీ కంటే ముందే అమిత్ షా..

వాణిజ్య ఒప్పందం మొదలుకొని, ద్వైపాక్షిక చర్చల దాకా.. భారత పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేయబోతున్నారనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే కొనసాగుతోంది. అలాగే, ఆయన ప్రయాణానికి సంబంధించి కూడా చివరి నిమిషంలో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటిదాకా ప్రచారంలో ఉన్నట్టు.. ప్రెసిడెంట్ ప్రత్యేక విమానం ‘ఎయిర్ ఫోర్స్‌వన్' వాషింగ్టన్ నుంచి నేరుగా అహ్మదాబాద్‌కు రావడంలేదు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HK5nQa

Related Posts:

0 comments:

Post a Comment