ప్రముఖ కవి,విప్లవ రచయిత,సామాజిక ఉద్యమ కారుడు వరవరరావు(81) కరోనా వైరస్ బారినపడ్డారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను సోమవారం(జూలై 14) ముంబైలోని జేజే ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయన శాంపిల్స్ను సేకరించి టెస్టులు చేయగా బుధవారం(జూలై 16) పాజిటివ్గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని వరవరరావు తరుపు న్యాయవాది సుదీప్ పస్బోలా వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wpqf7d
విప్లవ రచయిత వరవరరావుకు కరోనా పాజిటివ్...
Related Posts:
బీజేపీలో చేరిన సప్న చౌదరీ..ఢిల్లీ : బిగ్బాస్ కంటెస్టెంట్, హర్యానా జానపద గాయని, డ్యాన్సర్ సప్నా చౌదరీ బీజేపీలో చేరారు. ఆమె కమలం పార్టీలో చేరుతారని కొన్ని నెలలుగా వార్తలు వస్తున్… Read More
రెండు సంవత్సరాల్లోనే... తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు: కిషన్ రెడ్డివిజయవాడ: రానున్న రెండేళ్ల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని రాజకీయ మార్పులు చేటు చేసుకుంటాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ… Read More
ప్రార్ధనలు చెయ్యాల్సిన పాస్టర్ బాలికలతో పాడు పని చేశాడు.. 14 రోజుల రిమాండ్కేరళలోని బాలుర వసతి గృహంలో డైరక్టరుగా ఉన్న ఓ ఫాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అది కూడ హాస్టల్లో ఉంటున్న బాలురను గత ఆరునెలలుగా లైంగిక వేధింప… Read More
ఏపీలో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా పోయినట్లేనా.. బీజేపీ కన్నేసిందా.. ముహుర్తం ఎప్పుడంటే..!విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయా? టీడీపీ అధికారం కోల్పోయి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోందా? అధికారంలోకి వచ్చిన వైసీపీ దూకుడ… Read More
హాస్పిటల్లో కరెంటు కష్టాలు.. సెల్ఫోన్ వెలుగులో డాక్టర్ల తంటాలు..లక్నో : యూపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో దయనీయ స్థితికి మరో నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకవైపు కరెంట్ కోతలు, మరోవైపు లో ఓల్టేజ్ సమ… Read More
0 comments:
Post a Comment