తాడేపల్లి: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. అంబానీతో పాటు చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యులు పారిశ్రామిక వేత్త పరిమల్ నత్వానీ కూడా సీఎం జగన్ను కలిశారు. ఆంధ్రప్రదేశ్లో తమ కంపెనీల ఏర్పాటు, వివిధ ప్రాజెక్టులపై వీరు సీఎం జగన్తో చర్చించడంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uFNXBj
అంబానీకి జగన్ భారీ గిఫ్ట్ : సొంత పార్టీ నేతలకు షాక్, తెరవెనక అమిత్షా కీ రోల్..!
Related Posts:
ముందుకు రాని బీజేపీ కూటమి: పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు ఎల్జీ తమిళిసై కేంద్రానికి లేఖపాండిచ్చేరి: పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కూటమి పుదుచ్చేరిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రాకపోవడంతో లెఫ్టినెంట్ గవర్నర్ తిమిళిస… Read More
కరోనా కల్లోలం- ఢిల్లీ కీలక నిర్ణయం-5 రాష్ట్రాల నుంచి వచ్చేవారికి పరీక్షలు తప్పనిసరిదేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం పెరుగుతోంది. మహారాష్ట్ర, కేరళతో పాటు పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల న… Read More
దానం ఇస్తే రాజ్ భవన్, చార్మినార్లను కూడా రిజిస్టర్ చేసుకుంటారా? వక్ఫ్ బోర్డుపై హైకోర్టు సీరియస్హైదరాబాద్: దానం చేస్తున్న వ్యక్తికి సదరు ఆస్తిపై హక్కులు ఉన్నాయా? లేదా అన్నది చూడకుండా దానం ఇస్తే చార్మినార్, రాజ్భవన్లను కూడా రిజిస్టర్ చేసుకుంటారా… Read More
మున్సిపోల్స్ కంటే ముందే పరిషత్ పోరు- మంత్రులకు చెప్పేసిన జగన్-అసలు రీజన్ ఇదేఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే రీ షెడ్యూల్ చేసిన మున్సిపల్ ఎన్నికలు సకాలంలో జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్… Read More
రాజమండ్రి పాస్టర్: ప్రార్థనల కోసం వెళ్తే..న్యూడ్ వీడియోలు తీశాడు: యువతికి అండగా కరాటే కల్యాణిరాజమహేంద్రవరం: కొన్నేళ్ల పాటు కేరళను కుదిపేసిన పాస్టర్ లైంగిక వేధింపులు, హత్య కేసు తరహాలోనే ఏపీలో మరో ఉదంతం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మిం… Read More
0 comments:
Post a Comment