Saturday, February 29, 2020

అంబానీకి జగన్ భారీ గిఫ్ట్ : సొంత పార్టీ నేతలకు షాక్, తెరవెనక అమిత్‌షా కీ రోల్..!

తాడేపల్లి: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. అంబానీతో పాటు చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యులు పారిశ్రామిక వేత్త పరిమల్ నత్వానీ కూడా సీఎం జగన్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ కంపెనీల ఏర్పాటు, వివిధ ప్రాజెక్టులపై వీరు సీఎం జగన్‌తో చర్చించడంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uFNXBj

Related Posts:

0 comments:

Post a Comment