Sunday, April 19, 2020

ఇ-కామర్స్ కంపెనీలకు షాక్: సడలింపు జాబితా నుంచి తొలగింపు: మినహాయింపు వాటికి మాత్రమే..!

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా 19 రోజుల రెండోదశ లాక్‌డౌన్ కొనసాగుతోన్న వేళ.. కేంద్ర ప్రభుత్వం ఇ-కామర్స్ కంపెనీలకు ఝలక్ ఇచ్చింది. ఈ నెల 20వ తేదీ తరువాత ఇ-కామర్స్ సంస్థలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇస్తామంటూ ఇదివరకు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా తన నిబంధనలను సవరించింది. ఇ-కామర్స్ సంస్థలను ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xK1toW

Related Posts:

0 comments:

Post a Comment