దేశ రాజధాని ఢిల్లీలోని అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ఈశాన్య ఢిల్లీలోని శివ్ విహార్ ఒకటి. అల్లర్ల తర్వాత అక్కడి చాలామంది ముస్లింలు వేరే ప్రాంతాలకు తరలిపోయారు.అదే కాలనీలో ఉంటున్న హిందువులకు సైతం అల్లర్ల కారణంగా ఆదివారం నుంచి కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇప్పుడక్కడి కాలనీవాసులు రాత్రిపూట అల్లరి మూకలు కాలనీలోకి చొరబడకుండా గస్తీ కాస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VzBTwn
ఢిల్లీ అలర్లు : జైశ్రీరామ్ కాదు.. ఇకనుంచి హర్హర్ మహదేవ్.. అక్కడ ఎందుకీ మార్పు?
Related Posts:
రెచ్చిపోతున్న బ్లేడ్ బ్యాచ్లు.. రాజమండ్రిలో టెన్షన్ టెన్షన్రాజమండ్రి : ప్రశాంతంగా ఉండే రాజమహేంద్రవరంలో కొన్నాళ్లుగా అశాంతి నెలకొంది. అమాయకులను టార్గెట్ చేస్తూ బ్లేడ్ బ్యాచ్లు రెచ్చిపోతుండటంతో శాంతిభద్రతలకు వి… Read More
నడిపేది చిన్న కచోరీ షాపు... ఆదాయం తెలిస్తే దిమ్మ తిరుగుతుందిఉత్తర్ ప్రదేశ్లో ఓ చిన్న కచోరి షాపు అది. ఆ షాపు తెరిస్తే చాలు ఆ కచోరి రుచి మరిగిన వారు పెద్ద క్యూలో నిలబడతారు. నిత్యం రద్దీగా ఉంటుంది. దీంతో ఆ దుకాణం… Read More
తూచ్ .. డేరా పెరోల్పై నిర్ణయం తీసుకోలేదు ... కట్టార్ క్లారిఫైన్యూఢిల్లీ : డేరా సచ్చా సౌద అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ పెరోల్పై బయటకు వస్తున్నారనే ఊహగానాలను హర్యానా సర్కార్ ఫుల్స్టాప్ పెట్టింది. గుర్మీత్ పెరోల్క… Read More
ఊహజనిత ప్రపంచంలో మీరు .. అందుకే నేలను చూడలేరు ... ప్రతిపక్షంపై మోడీ విసుర్లున్యూఢిల్లీ : విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 17వ లోక్సభ కొలువుదీరిన తర్వాత ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవ… Read More
ప్రతిష్టాత్మక పద్మశ్రీ వచ్చే.. కానీ జీవనోపాది పాయే..! ఒడిశాలో విచిత్ర సంఘటన..!!భువనేశ్వర్/హైదరాబాద్ : మంచి చేస్తే చెడు ఎదురు రావడం అంటే ఇదే..మంచి మనసుతో, నిస్వార్థంగా పది మందికీ ఉపయోగపడే పని చేసిన దైతరి నాయక్ (71) ఇప్పుడు చాలా బా… Read More
0 comments:
Post a Comment