అమరావతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మాజీ వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్) పెండ్యాల శ్రీనివాస్ నివాసంలో జరిగిన ఐటీ సోదాలపై తప్పుడు ప్రచారం చేశారంటూ వైసీపీ నేతలు, సాక్షిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. ఐటీ శాఖ విడుదల చేసిన పంచనామా నివేదికపై ఆయన ఆదివారం స్పందించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OZ2Llp
అసలు చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో దొరికిందెంతో తెలుసా?: ఐటీ పంచనామా రిపోర్ట్ ఇదే, యనమల ఫైర్
Related Posts:
వారంలోనే లోకల్ పోరు .. వరుస ఎన్నికల కోడ్ తో స్తంభిస్తున్న పాలనతెలంగాణా రాష్ట్రంలో వరుస ఎన్నికల పండుగ కొనసాగుతుంది .తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను జరుపుకోవటానికి ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్న… Read More
సీజ్ చేసిన బీజేపీ 8కోట్ల నగదుకు ఐటీ క్లీన్ చిట్ .. కేసు నమోదుపై పోలీసుల తర్జనభర్జనతెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్లో టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎనిమిది కోట్ల రూపాయల వివాదం కలకలం రేపుతోంది. ఇక త… Read More
పార్టీలు ఎందుకలా ప్రచారం చేసుకుంటున్నాయి: రాష్ట్రపతికి మాజీ త్రివిధ దళాల చీఫ్లు లేఖన్యూఢిల్లీ: బాలాకోట్పై భారత బలగాలు చేసిన దాడులను పార్టీలు రాజకీయం చేయడం తగదని పేర్కొంటూ త్రివిధ దళాల సుప్రీం కమాండర్ రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్కు … Read More
భారత్కు ముప్పు..! అందుకే మిషన్ శక్తి .. సమర్థించిన అమెరికా రక్షణ విభాగంవాషింగ్టన్ : మిషన్ శక్తి పేరిట భారత్ ఏశాట్ ప్రయోగాన్ని అగ్రరాజ్యం మరోసారి సమర్థించింది. యాంటీ శాటిలైట్ వెపన్ (Anti-Satellite, ASAT) ప్రయోగానికి అమ… Read More
విశాఖలో జేడీ ప్రభావం ఎంత..!? క్రాస్ ఓటింగ్ ఆయనకు కలిసొచ్చేనా..?విశాఖపట్నం/హైదరాబాద్ : ఉత్తరాంద్రలో ఇప్పుడు అందరి ద్రుష్టి విశాఖ పార్లమెంట్ స్థానం పై కేంద్రీక్రుతమైంది. విశాఖ లోక్సభ స్థానం పరిధిలో క్రాస్ ఓటింగ్ … Read More
0 comments:
Post a Comment