విశాఖపట్నం: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడంలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగిపోయింది. శాసనపరంగా తలెత్తిన అవాంతరాలన్నీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేసిన ఒక్క సంతకం, వేసిన ఒక్క ముద్రతో పటాపంచలు అయ్యాయి. మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు, రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి రద్దు బిల్లులను గవర్నర్ ఆమోదించడంతో రాష్ట్ర రాజకీయాల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33ecLzq
ఇక జెట్ స్పీడ్: పాలనా రాజధానిగా: అదొక్కటే ఆలస్యం: ఆ ముహూర్తమే ఖాయం: త్వరలో అధికారికంగా
Related Posts:
మోడీని గద్దె దింపాల్సిందే.. అవసరమైతే రాహుల్ను ప్రధానిని చేద్దామన్న దీదీ?ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీని గద్దె దింపేందుకు విపక్షాలన్నీ ఐక్యతతో ముందుకెళ్తున్నాయి. మోడీని మరోసారి కేంద్రంలో అధికారం చేపట్టకుండా అడ్డుకునేందుకు ఏం… Read More
మమతపై చర్యలు తీసుకోండి... ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ..ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్లో హింస చెలరేగడానికి సీఎం మమత బెనర్జీ కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. … Read More
వీడు మనిషి కాదు..మృగం: భార్యపై ప్లాస్టిక్ హ్యాండిల్ గ్రిప్తో అక్కడ దాడి చేశాడుఅనుమానం పెను భూతంగా మారుతోంది. భర్తపై భార్యకు భార్యపై భర్తకు నమ్మకం లేకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా గొడవలు, ఘర్షణలు జరు… Read More
నేవీలో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలనేవీలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా పైలట్, అబ్జర్వర్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 121 పోస్టులను భర్తీ చేయనుం… Read More
జగన్ కాదు బుట్టలో పడటానికి అక్కడ స్టాలిన్ ... కేసీఆర్ ను ఎద్దేవా చేసిన విజయశాంతితెలంగాణా రాములమ్మ , కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి కేసీఆర్ పై మరోమారు విరుచుకుపడ్డారు . తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆడుతున్నటువంటి ఫెడరల్ ఫ్రంట్ డ్రామ… Read More
0 comments:
Post a Comment