Sunday, February 16, 2020

గాంధీ మృతదేహానికి ఎందుకు పోస్టుమార్టమ్ చేయలేదు.. కేసు రీఓపెన్ చేయాలన్న బీజేపీ నేత..

మహాత్మాగాంధీ హత్య కేసును రీ-ఓపెన్ చేయాలని సంచలన ప్రతిపాదన చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. గాంధీ హత్య కేసును రీఓపెన్ చేసి.. పునర్విచారణ జరిపించాలని ఆయన కోరారు. గాంధీజీ హత్యపై ట్విట్టర్‌లో వరుస ప్రశ్నలు సంధించిన సుబ్రహ్మణ్యస్వామి...గాంధీ మృతదేహానికి ఎందుకు పోస్టుమార్టమ్ లేదా ఆటోస్పై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37whuLd

Related Posts:

0 comments:

Post a Comment