న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి సొంత పార్టీ ప్రభుత్వంపై కీలక విమర్శలు చేశారు. అంతేగాక, ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ను తిరిగి నియమించడంపైనా ఆయన స్పందించారు. రమేష్ కుమార్ నియామకం శుభపరిణామమని అన్నారు. ఏపీలో కరోనా విజృంభణ: మళ్లీ 10వేలకుపైగా కొత్త కేసులు, 68 మంది మృతి, జిల్లాల వారీగా..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PehWH8
జగన్ లేటుగానైనా..: నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకంపై రఘురామ కీలక వ్యాఖ్యలు
Related Posts:
ప్రవీణ్ ప్రకాశ్ పని పట్టాల్సింది జగనే -చెప్పు దెబ్బలు -షాకింగ్ సర్వే చూశారా?: ఎంపీ రఘురామసీనియర్ ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ను ఉద్దేశించి నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అనూహ్య… Read More
ఫరీదాబాద్ కాలేజీ విద్యార్థిని హత్య కేసులో ట్విస్ట్... తెర పైకి 'లవ్ జిహాదీ' కోణం...?పట్టపగలు... కాలేజీ కాంపౌండ్ బయటే నికిత తోమర్(21) అనే విద్యార్థినిని గన్తో కాల్చి చంపిన ఘటన హర్యానాలో సంచలనం రేకెత్తిస్తోంది. ఫరీదాబాద్లోని బల్లబ్ఘర… Read More
ఏపీ గ్రామ, వార్డు సచివాలయ పరీక్ష ఫలితాల విడుదల- రిజల్ట్ తెలుసుకోండిలా...ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ కోసం తాజాగా నిర్వహించిన పరీక్షల ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. సచివాలయాల్లో తొలి విడత ఉద్యోగాల భర్… Read More
వివాదాల్లో RRR:రాజమౌళికి బీజేపీ ఎంపీ సోయం బాబూరావు వార్నింగ్.. ఏం జరుగుతోంది..?ఆదిలాబాద్ : దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. సినిమా చిత్రీకరణ జరుగుతుండగానే ఈ చిత్రం వివాదాల్లో చిక్కుకుంటోం… Read More
తెలంగాణకు భారీ పెట్టుబడులు... ప్రతిపాదనలతో కేటీఆర్ను కలిసిన ఆ రెండు కంపెనీలు..తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో రెండు సంస్థలు ముందుకొచ్చాయి. లారస్ ల్యాబ్స్,గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీలు హైదరాబాద్లోని జినోమ్ వ్యాలీలో… Read More
0 comments:
Post a Comment