Friday, July 31, 2020

జగన్ లేటుగానైనా..: నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకంపై రఘురామ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి సొంత పార్టీ ప్రభుత్వంపై కీలక విమర్శలు చేశారు. అంతేగాక, ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తిరిగి నియమించడంపైనా ఆయన స్పందించారు. రమేష్ కుమార్ నియామకం శుభపరిణామమని అన్నారు. ఏపీలో కరోనా విజృంభణ: మళ్లీ 10వేలకుపైగా కొత్త కేసులు, 68 మంది మృతి, జిల్లాల వారీగా..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PehWH8

Related Posts:

0 comments:

Post a Comment